పర్యావరణానికి విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు: వరి కొయ్యలు కాల్చిన రైతుకు రూ. 5000 జరిమానా
జగిత్యాల,వి90 న్యూస్,జూన్ 06: కథలాపూర్ మండలంలో పర్యావరణ నియమాలను ఉల్లంఘించి వరి కొయ్యలను తగలబెట్టిన ఒక రైతుకు అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. మండల పరిధిలోని రాజారాంతండా...
