దేవాదుల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హైదరాబాద్,వి90న్యూస్, మే 16: హైదరాబాద్ సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు....
