దేశంలోనే అత్యధిక పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 01: పింఛన్ల పంపిణీలో దేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు కొనియాడారు. బుధవారం...
