ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh

“ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ బస్సా?” అన్నవారికి భోగాపురం ఎయిర్‌పోర్టే సమాధానం..

రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమికి తపనపడ్డా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు! భోగాపురం,వి90 న్యూస్,ఆగస్టు 01: భోగాపురంలో నిర్మించిన ప్రతిష్టాత్మక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ...

ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త రెక్కలు.. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!

భోగాపురం,వి90 న్యూస్,ఆగస్టు 01: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరొక కొత్త అధ్యాయం ఆరంభమైంది. ప్రతిష్టాత్మక అల్లూరి సీతారామరాజు (భోగాపురం) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ జాతికి...

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల

భోగాపురం,వి90 న్యూస్,జూలై 31: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి ఆగస్టు 17వ తేదీ నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి....

దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

కొత్తపేట,వి90 న్యూస్,జూలై 27: ఆలమూరు మండలంలో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అందించిన ఉచిత మోటార్ సైకిళ్లను ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారితో కలిసి...

వాడపల్లిని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి కృషి: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 22: వాడపల్లి క్షేత్రాన్ని తిరుమల తరహాలో మరొక టెంపుల్ టౌన్‌గా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు....

కోనసీమ తిరుమల వాడపల్లిని టెంపుల్ టౌన్‌గా అభివృద్ధి చేయాలి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విజ్ఞప్తి కొత్తపేట,వి90 న్యూస్,జూలై 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...

ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఆధునికీకరణ పనులకు శ్రీకారం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసల జల్లు

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు....

బంగాళాఖాతంలో భూకంపం: విశాఖపట్నంలో ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు

ఆంధ్రప్రదేశ్/విశాఖపట్నం/వి90న్యూస్ జూలై 12: ఆదివారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, ముఖ్యంగా విశాఖపట్నం నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉదయం 5:05 గంటల సమయంలో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భుజ శస్త్రచికిత్స విజయవంతం: జనసేన వెల్లడి

ఆంధ్రప్రదేశ్,అమరావతి,వి90 న్యూస్,జూలై 11: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో జరిగిన కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. గత...

You may have missed