30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా చేశాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 30:తెలంగాణ రాష్ట్రంలో రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం...
