రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీని ప్రారంభించిన జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం
జమ్మికుంట,వి90 న్యూస్,మే 25: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలకు చెందిన రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమం...
