తాత ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తా: వొడితల ప్రణవ్
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 24: మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత వొడితల రాజేశ్వర్ రావు చూపిన బాటలోనే నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ...
దేశ, రాష్ట్ర స్థాయి రాజకీయ వార్తలు, రాజకీయ పార్టీల అప్డేట్స్ మరియు విశ్లేషణలు.
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 24: మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత వొడితల రాజేశ్వర్ రావు చూపిన బాటలోనే నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ...
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 24: రాష్ట్రంలో సమగ్ర ఓటు సవరణ నమోదు ప్రక్రియ (సర్) సమయం దగ్గర పడుతుండటంతో హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ ప్రక్రియలో...
నిజామాబాద్,వి90 న్యూస్,జూలై 23: ఇందల్వాయి నూతన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా భైరి రవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాలు,...
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 23: కరీంనగర్ జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యలు, దోపిడీలు, చోరీలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని, జిల్లా పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్...
హన్మకొండ,వి90 న్యూస్,జూలై 23: హనుమకొండ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై పోరాటం మరింత వేడెక్కింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని...
వరంగల్,వి90 న్యూస్,జూలై 23: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ను నిరసిస్తూ PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు వరంగల్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత...
కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని,...
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 22: కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్వి (BRSV) జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో బుధవారం...
కరీంనగర్,వి90 న్యూస్,జూలై 22: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకులు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో...
హన్మకొండ,వి90 న్యూస్,జూలై 22: హనుమకొండలోని ప్రధాన కేంద్రమైన అశోక జంక్షన్ వద్ద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని కాంగ్రెస్...