తెలంగాణ

telangana

జమ్మికుంటలో విషాదం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 17: జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన గుల్లి సంపత్ (50) అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా...

మేడారంలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ

ములుగు/మేడారం,వి90 న్యూస్,ఆగస్టు 16: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలు సమ్మక్క–సారలమ్మల సన్నిధిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల...

ములుగులో ఐడీఓసీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా అభివృద్ధికి నిధుల వరద

ములుగు,వి90 న్యూస్,ఆగస్టు 16: ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయాన్ని (IDOC) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్...

పరకాలలో రూ. 424 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

హన్మకొండ/పరకాల,వి90 న్యూస్,ఆగస్టు 16: హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారీ ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పరిధిలో...

నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి, ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వరంగల్,వి90 న్యూస్,ఆగస్టు 16: రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రతి...

జమ్మికుంటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్: రూ. 11,400 విలువైన గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 16: జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జమ్మికుంటలో గంజాయిని అక్రమంగా...

తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం: గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 15: గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి ఎ....

సంగారెడ్డిలో నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి,వి90 న్యూస్,ఆగస్టు 15: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎమ్‌డీఏ) ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన దేశ మాజీ ప్రధాన మంత్రులు స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్...

ప్రభుత్వంలో ప్రతి ఖాళీనీ భర్తీ చేస్తాం: ఆరు నెలలకోసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

సంగారెడ్డి,వి90 న్యూస్,ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ సమర్థవంతంగా భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా ప్రతీ ఆరు నెలలకు...

జమ్మికుంట మున్సిపల్ అధికారులకు ‘ఉత్తమ ఉద్యోగి’ పురస్కారాలు: కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాల ప్రదానం

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జమ్మికుంట మున్సిపాలిటీ మేనేజర్ జి. రాజిరెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏ. భాస్కర్ 'ఉత్తమ ఉద్యోగి' అవార్డులకు...