ఢిల్లీలో విద్యార్థులపై అణచివేతను నిరసిస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 24: ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత, దమనకాండకు నిరసనగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో...
