సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి: పట్టువస్త్రాలు, బోనం సమర్పణ
సికింద్రాబాద్,వి90 న్యూస్,ఆగస్టు 02: సికింద్రాబాద్లో అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న...
