Raj Kandukuri

తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?

రేపు తొలి ఏకాదశి , శయన ఏకాదశి వి90 న్యూస్ డెస్క్,జూలై 24: హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు...

ఇందల్వాయి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా భైరి రవి నియామకం

నిజామాబాద్,వి90 న్యూస్,జూలై 23: ఇందల్వాయి నూతన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా భైరి రవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాలు,...

హుజూరాబాద్‌లో కుప్పకూలిన లా అండ్ ఆర్డర్: సీపీ గౌస్ ఆలం వైఫల్యంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపాటు

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 23: కరీంనగర్ జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యలు, దోపిడీలు, చోరీలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని, జిల్లా పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్...

జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ నేతృత్వంలో ఎస్‌ఐఆర్ సమీక్ష: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 23: జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ (RDO) ఆధ్వర్యంలో సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ...

హనుమకొండలో ఉద్రిక్తం: విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ‘చలో కలెక్టరేట్’

హన్మకొండ,వి90 న్యూస్,జూలై 23: హనుమకొండ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై పోరాటం మరింత వేడెక్కింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని...

వరంగల్ కలెక్టరేట్ ముట్టడి: ఢిల్లీ లాఠీఛార్జ్‌కు నిరసనగా PDSU ఆందోళన

వరంగల్,వి90 న్యూస్,జూలై 23: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత...

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యాజెండా: వొడితల ప్రణవ్

కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని,...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 27న ‘ఛలో పార్లమెంట్’: టీడబ్ల్యూజేఎఫ్

కరీంనగర్,వి90 న్యూస్,జూలై 23: కేంద్ర ప్రభుత్వం వద్ద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న "ఛలో పార్లమెంట్" కార్యక్రమాన్ని...

వాడపల్లిని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి కృషి: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 22: వాడపల్లి క్షేత్రాన్ని తిరుమల తరహాలో మరొక టెంపుల్ టౌన్‌గా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు....

కరీంనగర్ భగత్ నగర్ చోరీ కేసులో వేగవంతమైన పురోగతి.. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 22: కరీంనగర్ పట్టణ పరిధిలోని భగత్ నగర్‌లో గత రాత్రి జరిగిన సంచలనాత్మక భారీ చోరీ కేసులో పోలీసులు అత్యంత వేగంగా విచారణ చేపట్టి...