Raj Kandukuri

హుజురాబాద్ రాజకీయంలో తీవ్ర సలసల..

సబ్బని వెంకట్‌పై కుట్ర వెనుక ఎవరు? హైదరాబాద్‌లో కేసు నమోదుతో మారిన సమీకరణాలు! కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 01: హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం తీవ్ర స్థాయికి చేరుకుంది....

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన: మెస్ బిల్లులపై అధికారులతో వాగ్వాదం

హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 01: హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ఎదుట బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం తమపై...

హనుమకొండలో బీజేవైఎం నిరసన హోరు: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

హన్మకొండ,వి90న్యూస్,ఆగస్టు 01: హనుమకొండలోని గవర్నమెంట్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ ఎదుట భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నాయకులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా...

పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ తీవ్ర సంతాపం

హైదరాబాద్ ,వి90న్యూస్ ,జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర...

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రత్యేక...

విదేశీ ఉపాధి బాధ్యత టామ్‌కామ్‌దే: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 31: విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలు, పాస్‌పోర్టుల నిర్వహణతో పాటు ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే పూర్తి...

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల

భోగాపురం,వి90 న్యూస్,జూలై 31: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి ఆగస్టు 17వ తేదీ నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి....

శ్రీ మడేలేశ్వర స్వామి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 31: జమ్మికుంట పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మడేలేశ్వర స్వామి వారి బోనాల పండుగ మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్...

మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో 38 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 31: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఘనంగా...