ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, జూన్ 01: తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై ఏళ్లుగా చనిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, వివిధ జిల్లాల్లో...
