విజయవాడ వెస్ట్ బైపాస్ను పరిశీలించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి: ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారమంటూ ప్రశంస
ఆంధ్రప్రదేశ్/విజయవాడ,వి90 న్యూస్,జూన్ 16: విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు రూ. 2,700 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించిన...
