Raj Kandukuri

రైతులకు అండగా ఉంటాం.. కంటతడి పెట్టిన బాధితులకు వొడితల ప్రణవ్ భరోసా

జమ్మికుంట మే 06 : జమ్మికుంట మండలం వావిలాల నుండి వంతడుపుల వెళ్ళే రహదారిలో ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి...

వావిలాల శివారులో దగ్ధమైన మొక్కజొన్న పంట: నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్

జమ్మికుంట మే 06: జమ్మికుంట మండలం వావిలాల గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 50 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్నికి...

జనాభా గణన వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవచ్చు: జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి వెల్లడి

జమ్మికుంట మే 06: ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన జనాభా గణన ప్రక్రియలో భాగంగా వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలనుకునే వారికి ఈ నెల 10వ తేదీ వరకు...

కొత్తగూడెం రైల్వే డివిజన్‌ ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు: ఎంపీ వద్దిరాజు వినతిపై స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌

భద్రాద్రి కొత్తగూడెం మే 06: భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) కేంద్రంగా నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రతిపాదన...

జమ్మికుంట కొనుగోలు కేంద్రంలో అన్నదాతల అరిగోస

మొక్కజొన్న కొనుగోళ్ళు వేగవంతం చేయాలి రైతాంగ సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జమ్మికుంట మే 06: అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి...

హుజురాబాద్ మండలం చెల్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరి మృతి

హుజురాబాద్ మే 06: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక హనుమాన్ దేవాలయం ముందు చోటుచేసుకున్న ఈ...

అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి: హైకోర్టులో టీడబ్ల్యూజేఎఫ్ పిటిషన్

హైదరాబాద్, మే 06: తెలంగాణ రాష్ట్ర , జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలు తీసుకునే నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) హైకోర్టులో పిటిషన్...

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట, మే 05 : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు....

తెలంగాణలో పుష్కర శోభ: మే 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు!

హైదరాబాద్/కాలేశ్వరం మే 05 : తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక సందడి మొదలైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం వేదికగా ఈ నెల మే 21వ తేదీ నుండి జూన్...

అక్షరాల సాక్షిగా ‘అమ్మ’ఒడికి పూర్వ విద్యార్థి కానుక.. జమ్మికుంట జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు నగదు పురస్కారాలు!

జమ్మికుంట మే 04: చదువుకున్న పాఠశాల మీద మమకారంతో జమ్మికుంట పవన్ మొబైల్ షాప్ యాజమాన్యం, పూర్వ విద్యార్థి శ్రీనివాస్ దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. జిల్లా...

You may have missed