Raj Kandukuri

జమ్మికుంట నూతన ఎంఆర్ఓ సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 29: జమ్మికుంట మండల నూతన తహశీల్దార్ (ఎంఆర్ఓ) గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)...

కళాశాలలు అమ్ముకొని విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు: సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం మండిపాటు

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 29: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి అన్యాయం చేస్తున్నాయని సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం తీవ్ర ఆగ్రహం...

జమ్మికుంట బొమ్మలగుడి శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు: పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 29: వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన రీతిలో వర్షాలు కురవకపోవడంతో, సకాలంలో వానలు పడాలని ఆకాంక్షిస్తూ జమ్మికుంట పట్టణంలోని బొమ్మలగుడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు....

రంగాపూర్ వద్ద ఘోర ప్రమాదం: అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా, 15 మందికి గాయాలు

వనపర్తి,వి90 న్యూస్,జూన్ 29: 44వ నంబర్ జాతీయ రహదారిపై పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో సోమవారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం...

ఓటర్ల జాబితా సవరణలో ప్రతి ఓటూ ముఖ్యం: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూన్ 29: హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలో సాగుతున్న ఓట్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల...

మడిపెల్లి హత్య కేసును ఛేదించిన పోలీసులు: నిందితుడు మహేష్ అరెస్ట్, ఆయుధాలు స్వాధీనం

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 29: ఇటీవల మడిపెల్లిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు...

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొట్టిన కారు, ఇంటర్ విద్యార్థి దుర్మరణం

మంచిర్యాల,వి90 న్యూస్,జూన్ 28: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ (జిఎం) కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక...

మడిపల్లి గ్రామ శివారులో వ్యక్తి దారుణ హత్య: ఒకరిపై అనుమానం వ్యక్తం చేస్తూ భార్య ఫిర్యాదు

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 28: మడిపల్లి గ్రామ శివారులో ఓ వ్యక్తి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల...

రాష్ట్రంలో రూ.13.06 వేల కోట్లతో ‘హామ్’ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం: పైలాన్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నల్గొండ,వి90 న్యూస్,జూన్ 28: తెలంగాణ రాష్ట్రంలో సరికొత్తగా హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా...

జమ్మికుంటలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 28: నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన నేషనల్ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణంలో పోలియో చుక్కల...

You may have missed