కరీంనగర్

కరీంనగర్ జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయాలు మరియు స్థానిక విశేషాలు.

జనాభా గణన వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవచ్చు: జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి వెల్లడి

జమ్మికుంట మే 06: ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన జనాభా గణన ప్రక్రియలో భాగంగా వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలనుకునే వారికి ఈ నెల 10వ తేదీ వరకు...

జమ్మికుంట కొనుగోలు కేంద్రంలో అన్నదాతల అరిగోస

మొక్కజొన్న కొనుగోళ్ళు వేగవంతం చేయాలి రైతాంగ సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జమ్మికుంట మే 06: అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి...

హుజురాబాద్ మండలం చెల్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరి మృతి

హుజురాబాద్ మే 06: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక హనుమాన్ దేవాలయం ముందు చోటుచేసుకున్న ఈ...

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట, మే 05 : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు....

అక్షరాల సాక్షిగా ‘అమ్మ’ఒడికి పూర్వ విద్యార్థి కానుక.. జమ్మికుంట జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు నగదు పురస్కారాలు!

జమ్మికుంట మే 04: చదువుకున్న పాఠశాల మీద మమకారంతో జమ్మికుంట పవన్ మొబైల్ షాప్ యాజమాన్యం, పూర్వ విద్యార్థి శ్రీనివాస్ దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. జిల్లా...

సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తరలింపుపై మంత్రి శ్రీధర్ బాబు హామీ

- మంత్రికి వినతిపత్రం అందజేసిన నాయకులు. - సానుకూలంగా స్పందించిన మంత్రి,ముఖ్యమంత్రితో చర్చించి తరలింపునకు సహకరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి. హైదరాబాద్ ,మే 2: హుజురాబాద్ పట్టణ...

జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఘనంగా వీడ్కోలు

జమ్మికుంట మే 2 : జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ బదిలీ కావడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. గత రెండు...

జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్‌కు ఘన సన్మానం: రాములవారి ముత్యాల తలంబ్రాలు అందజేసిన దేవస్థాన చైర్మన్

జమ్మికుంట మే 2: హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చి జమ్మికుంట రూరల్ సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పులి వెంకట్ నీ శ్రీ సీతారామ...

జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున స్వామి

జమ్మికుంట మే 2:పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్‌గా గుట్టల మల్లికార్జున స్వామి శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కమిషనర్ల బదిలీల్లో భాగంగా...

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఫీజు చెల్లింపుల్లో 25 శాతం భారీ రాయితీ!

కరీంనగర్ ,జమ్మికుంట ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం...

You may have missed