రాజకీయాలు

దేశ, రాష్ట్ర స్థాయి రాజకీయ వార్తలు, రాజకీయ పార్టీల అప్‌డేట్స్ మరియు విశ్లేషణలు.

ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఆధునికీకరణ పనులకు శ్రీకారం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసల జల్లు

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు....

జమ్మికుంటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 11: జమ్మికుంట పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ శ్రేణులు...

జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ఓటర్ల హెల్ప్‌లైన్: 2002 ఓటర్ లిస్టు ఆధారంగానే నమోదు చేసుకోవాలని పిలుపు

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 09: జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీ 27వ వార్డులో బీజేపీ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక హెల్ప్‌లైన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...

మానేరు ఇసుకను స్థానిక జమ్మికుంట ప్రజలకే అందించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు డిమాండ్

కరీంనగర్,జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 06: జమ్మికుంట పట్టణానికి తలమానికంగా ఉన్న మానేరు ఇసుకను స్థానిక ప్రజలకు, అలాగే ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు సులభంగా, తక్కువ ధరకే అందించాలని డిమాండ్...

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ నాటకాలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర విమర్శలు

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 06: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...

సమ్మక్క గద్దెల పరిసరాల్లో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్: వనమహోత్సవంలో పిలుపు

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 06: జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవాపురం సమ్మక్క గద్దెల పరివాహక ప్రాంతంలో వనమహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్...

ఉరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

10 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పాత మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం నాగర్‌కర్నూల్,వి90 న్యూస్,జూలై 04: ఉరుకొండపేట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ...

కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి: బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 04: అర్హులైన ప్రతి ఒక్కరూ నూతన ఓటర్ ఫారాలను పూర్తి చేసి వెంటనే సంబంధిత బీఎల్ఓలకు అందించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు...

జమ్మికుంట మున్సిపాలిటీలో ఘనంగా కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు: నివాళులర్పించిన చైర్మన్, కమిషనర్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 04: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ...

దేశంలోనే అత్యధిక పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 01: పింఛన్ల పంపిణీలో దేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు కొనియాడారు. బుధవారం...