తెలంగాణ

telangana

దేవాదుల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హైదరాబాద్,వి90న్యూస్, మే 16: హైదరాబాద్ సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు....

జమ్మికుంట మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ , మార్కెట్ చైర్ పర్సన్

జమ్మికుంట,వి90 న్యూస్,మే 15 : స్థానిక కాటన్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి...

అజాగ్రత్తగా వాహనం నడిపి వ్యక్తిని ఢీకొట్టిన డీసీఎం: ఒకరికి తీవ్ర గాయాలు

జమ్మికుంట,వి90 న్యూస్,మే 15: జమ్మికుంట మండలం రంగమ్మపల్లి ఎల్లమ్మ గుడి సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం...

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య: ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

పెద్దపల్లి,వి90 న్యూస్, మే 15: పెద్దపల్లి - రాఘవాపురం రైల్వే స్టేషన్ల మధ్య విషాద ఘటన చోటుచేసుకుంది. మంథని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో సుమారు 50 నుండి...

భూమి కౌలు చిచ్చు: తండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన కుమారుడు

ఇల్లందకుంట,వి90 న్యూస్,మే 15: వ్యవసాయ భూమి కౌలు విషయంలో తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడితో జరుగుతున్న గొడవను ఆపడానికి ప్రయత్నించిన తండ్రిని, కన్నకొడుకే...

పింఛను లబ్ధిదారులకు అలెర్ట్: నెల రోజుల్లోగా లైవ్ ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవాలి – జమ్మికుంట మున్సిపల్ కమిషనర్

జమ్మికుంట,వి90 న్యూస్,మే 15: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పింఛను లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి కీలక సూచన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా...

ప్రధాని పిలుపుతో సైకిల్‌పై వార్డు పర్యటన: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆదర్శం

జమ్మికుంట, వి90 న్యూస్ ,మే 15: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) వినూత్నంగా...

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బంధు లబ్ధిదారుల ఆందోళన: స్పందించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

జమ్మికుంట, వి90 న్యూస్, మే 15: జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బంధు పథకం లబ్ధిదారులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పథకం అమలులో...

అంతర్రాష్ట్ర దేవాలయ దొంగల ముఠా గుట్టురట్టు: ముగ్గురు నిందితుల అరెస్ట్

సత్తుపల్లి ,వి90 న్యూస్, మే 15 : రెండు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కల్లూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు....

జమ్మికుంట మార్కెట్ యార్డుకు మక్కల రాకపై తాత్కాలిక నిలిపివేత: రైతులు సహకరించాలని చైర్మన్ పుల్లూరి స్వప్న విజ్ఞప్తి

జమ్మికుంట, వి90 న్యూస్, మే 14: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పత్తి మార్కెట్ యార్డులో మక్కల...

You may have missed