కాకతీయుల వారసత్వాన్ని కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజం
ఖానాపురం/నర్సంపేట, వి90 న్యూస్ మే 11: నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి చారిత్రక మట్టికోట , శివాలయాన్ని కాంగ్రెస్...
