ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి: ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు
ఆంధ్రప్రదేశ్/విజయవాడ,వి90 న్యూస్,జూన్ 16: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం దర్శించుకున్నారు. కేంద్రమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్,...
