ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లో సర్వేను వంద శాతం పూర్తి చేయాలి: మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి
జమ్మికుంట ,వి90 న్యూస్ , మే 12: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఏరియాలోని ప్రతి ఇంటిని...
