జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 02: ఎందరో అమరుల త్యాగఫలం వల్లనే నేడు తెలంగాణ రాష్ట్రం సాకారమైందని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పేర్కొన్నారు. జూన్...
