నిప్పుల కొలిమిలా తెలంగాణ: 46 డిగ్రీలు దాటిన భానుడి ప్రతాపం, వడదెబ్బతో ఒకే రోజు 11 మంది మృతి, మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
హైదరాబాద్,వి90న్యూస్,మే 21: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయికి చేరుకుంది. ఆకాశమే నిప్పుల కొలిమిలా మారి నిప్పులు కురిపిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు....
