పేదల సహనాన్ని పరీక్షించొద్దు.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్
జమ్మికుంట,వి90 న్యూస్,మే 26: అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయకుండా పేదల సహనాన్ని పరీక్షించవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి...
