తెలంగాణ

telangana

ఎండీ సలీం పాషా మృతి పట్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంతాపం: కుటుంబ సభ్యులకు పరామర్శ

జమ్మికుంట, వి90 న్యూస్ మే 14 : జమ్మికుంట పట్టణ సీనియర్ నాయకుడు ఎండీ సలీం పాషా హఠాన్మరణం పట్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...

కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో ప్రవేశాల పోస్టర్ విడుదల: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

జమ్మికుంట, వి90 న్యూస్, మే 14: కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ మరియు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATC) విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను జమ్మికుంట...

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై దుష్ప్రచారం.. నిరసనగా రంగంలోకి దిగిన జమ్మికుంట బీజేపీ నేతలు

జమ్మికుంట ,వి90 న్యూస్ మే 14 : జమ్మికుంట పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ...

నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: పీడీఎస్యూ డిమాండ్

కరీంనగర్, వి90న్యూస్ ,మే 14: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (NEET) పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీ అయిందనే ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ (PDSU)...

బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు: రాజకీయాల కంటే బాధితురాలి గౌరవమే ముఖ్యం

హైదరాబాద్ ,వి90న్యూస్, మే 13 : బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన తాజా వివాదంపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు....

మంద సమ్మయ్య దంపతుల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , చైర్మన్ ప్రశాంత్ కుమార్

జమ్మికుంట, వి90 న్యూస్ ,మే 13 : పట్టణంలోని 12వ వార్డులో మంద సమ్మయ్య దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం అత్యంత...

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట, వి90 న్యూస్, మే 13: జమ్మికుంట పట్టణ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...

జమ్మికుంటలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు జన్మదిన వేడుకలు: సేవా కార్యక్రమాలతో హోరెత్తిన పట్టణం

జమ్మికుంట ,వి90 న్యూస్, మే 13: భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలో అత్యంత ఘనంగా...

కవితా.. నీ నీచ రాజకీయాలు మానుకో: మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజా వరప్రసాద్ ధ్వజం

రంగారెడ్డి ,వి90 న్యూస్, మే 13 : తెలంగాణ మాజీ కార్పొరేషన్ చైర్మన్, బిఆర్ఎస్ సీనియర్ నేత రాజా వరప్రసాద్ టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితపై తీవ్రస్థాయిలో...

అదనపు కట్నం కోసం భార్యపై భర్త కర్రతో దాడి: సింగరేణి ఉద్యోగిపై కేసు నమోదు

జమ్మికుంట, వి90 న్యూస్, మే 12: నగరం గ్రామంలో అదనపు కట్నం వేధింపులు మితిమీరిపోయి, ఓ భర్త తన భార్యపై ప్రాణాపాయ స్థితిలో దాడి చేసిన ఘటన...

You may have missed