తెలంగాణ

telangana

కేశంపేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జ్యోషి

రంగారెడ్డి,వి90 న్యూస్,జూన్ 18: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జ్యోషి గురువారం కేశంపేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఆయన,...

మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పూర్తి మద్దతు

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 18: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పిలుపులో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార...

జగ్గయ్యపల్లి బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 18: జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్ఠాపన మహోత్సవాలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్...

తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లో కాదు, తరగతి గదుల్లోనే ఉంది: ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు

రంగారెడ్డి/ఆరుట్ల,వి90 న్యూస్,జూన్ 17: ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం అనాధలు, ఆర్థికంగా చితికిపోయిన వారే చదువుకుంటారనే పాత అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చాలని, మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే గొప్ప సంకల్పంతో...

ఆరుట్లలో అంతర్జాతీయ స్థాయి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రంగారెడ్డి/ఆరుట్ల,వి90 న్యూస్,జూన్ 17: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం అధికారికంగా...

షూటింగ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతక విజేత ఈషా సింగ్‌ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 17:మ్యూనిచ్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ షూటింగ్ వరల్డ్ కప్ 2026 పోటీల్లో స్వర్ణ పతకం సాధించి, ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్న ప్రముఖ క్రీడాకారిణి, అర్జున...

జమ్మికుంటలో వరద నీటి సమస్యల నివారణకు జేసీబీ పనుల ప్రారంభం: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 17: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జమ్మికుంట పట్టణ పరిధిలోని 15వ వార్డులో వరద నీటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...

భద్రకాళీ అమ్మవారి ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ: హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు

వరంగల్/హనుమకొండ,వి90 న్యూస్,జూన్ 17: హనుమకొండలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వరంగల్...

కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైంది: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శ

రంగారెడ్డి/షాద్‌నగర్,వి90 న్యూస్,జూన్ 17: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని...

తెలంగాణలో ఎస్‌ఐఆర్‌-2026: 89 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం!

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 17: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌-2026) ప్రక్రియ ఓటర్లకు ఒక పెద్ద సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది....

You may have missed