ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం: లాడిల్ పేలి ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్/విశాఖ,వి90 న్యూస్,జూన్ 08: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో (స్టీల్‌ప్లాంట్‌) భారీ ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని మెటల్ లిక్విడ్ లాడిల్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది....

హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ: కోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 01: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో రేపు (జూన్ 2న) నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం...

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోకి విజయవాడ డివిజన్: జూన్ 1 నుంచి నూతన శకం ఆరంభం

విజయవాడ,వి90 న్యూస్, జూన్ 01: దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన, అత్యధిక ఆదాయం కలిగిన విజయవాడ రైల్వే డివిజన్‌లో జూన్ 01వ తేదీ నుంచి నూతన...

విజయవాడ బీజేపీ కార్యాలయంలో ‘జనతా వారధి’.. ప్రజా సమస్యల స్వీకరణ

విజయవాడ,వి90 న్యూస్,మే 29: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి...

సమిష్టి కృషితో మహానాడును జయప్రదం చేద్దాం: టిడిపి మాచర్ల ఇంచార్జి తాడిశెట్టి మురళీమోహన్

పల్నాడు,మాచర్ల,వి90 న్యూస్,మే 26: :తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేసి మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలని మాచర్ల నియోజకవర్గ టిడిపి పరిశీలకులు,...

సమయస్ఫూర్తితో నిండు ప్రాణాన్ని కాపాడిన కాచిగూడ పోలీసులు: ఆత్మహత్యాయత్నం భగ్నం

హైదరాబాద్,వి90 న్యూస్,మే 26: పోలీసుల తక్షణ అప్రమత్తత, సమయస్ఫూర్తి కారణంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఒక యువకుడి ప్రాణం తృటిలో కాపాడబడింది. ఆంధ్రప్రదేశ్ నుండి ఓ తండ్రి...

తర్లుపాడు మండలంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ సునీత

ప్రకాశం,వి90 న్యూస్,మే 25: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల పరిధిలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ.15 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు...

పండగ వాతావరణంలో క్లస్టర్ వేదికలుగా తెలుగుదేశం మహానాడు: జగన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీనియర్ నేత సోమిరెడ్డి

తిరుపతి,వి90న్యూస్, మే 25: ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మహానాడు ఉత్సవాలను ప్రతి క్లస్టర్ వేదికగా పండగ వాతావరణంలో జరిపేందుకు భారీ...

రావులపాలెంలో క్లస్టర్ మహానాడు పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు: విజయవంతం చేయాలని తెలుగు తమ్ముళ్లకు పిలుపు

కొత్తపేట,వి90 న్యూస్, మే 25: ఈనెల 27, 28 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ మహానాడును ఘనంగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు...

ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై వేధింపులను తక్షణమే అరికట్టాలి: ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ డిమాండ్

రంగారెడ్డి, వి90 న్యూస్, మే 24: దేశంలోనే గర్వించదగ్గ సీనియర్ పాత్రికేయుడు, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు సోషల్...

You may have missed