స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో భారత రైతులకు తీవ్ర నష్టం: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మధుర స్వామినాథన్ ఆవేదన
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 13: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతీయ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మధుర స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య...
