Main Story

Editor’s Picks

Trending Story

ప్రధాని పిలుపుతో సైకిల్‌పై వార్డు పర్యటన: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆదర్శం

జమ్మికుంట, వి90 న్యూస్ ,మే 15: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) వినూత్నంగా...

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బంధు లబ్ధిదారుల ఆందోళన: స్పందించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

జమ్మికుంట, వి90 న్యూస్, మే 15: జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బంధు పథకం లబ్ధిదారులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పథకం అమలులో...

అంతర్రాష్ట్ర దేవాలయ దొంగల ముఠా గుట్టురట్టు: ముగ్గురు నిందితుల అరెస్ట్

సత్తుపల్లి ,వి90 న్యూస్, మే 15 : రెండు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కల్లూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు....

జమ్మికుంట మార్కెట్ యార్డుకు మక్కల రాకపై తాత్కాలిక నిలిపివేత: రైతులు సహకరించాలని చైర్మన్ పుల్లూరి స్వప్న విజ్ఞప్తి

జమ్మికుంట, వి90 న్యూస్, మే 14: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పత్తి మార్కెట్ యార్డులో మక్కల...

ఎండీ సలీం పాషా మృతి పట్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంతాపం: కుటుంబ సభ్యులకు పరామర్శ

జమ్మికుంట, వి90 న్యూస్ మే 14 : జమ్మికుంట పట్టణ సీనియర్ నాయకుడు ఎండీ సలీం పాషా హఠాన్మరణం పట్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...

కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో ప్రవేశాల పోస్టర్ విడుదల: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

జమ్మికుంట, వి90 న్యూస్, మే 14: కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ మరియు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATC) విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను జమ్మికుంట...

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై దుష్ప్రచారం.. నిరసనగా రంగంలోకి దిగిన జమ్మికుంట బీజేపీ నేతలు

జమ్మికుంట ,వి90 న్యూస్ మే 14 : జమ్మికుంట పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ...

నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: పీడీఎస్యూ డిమాండ్

కరీంనగర్, వి90న్యూస్ ,మే 14: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (NEET) పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీ అయిందనే ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ (PDSU)...

బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు: రాజకీయాల కంటే బాధితురాలి గౌరవమే ముఖ్యం

హైదరాబాద్ ,వి90న్యూస్, మే 13 : బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన తాజా వివాదంపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు....

సింహపురి గడ్డపై మహానాడు నిర్వహించడం మా అదృష్టం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు,వి90 న్యూస్, మే 13: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలకు నెల్లూరు జిల్లా వేదిక కావడంపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం...

You may have missed