Main Story

Editor’s Picks

Trending Story

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్

ఎల్కతుర్తి, వి90 న్యూస్, మే 11: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్...

బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి: మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ డిమాండ్

హుస్నాబాద్, వి90 న్యూస్, మే 11: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై...

గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పెనమలూరు, వి90 న్యూస్, మే 11: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. పెనమలూరు మండలం...

కాకతీయుల వారసత్వాన్ని కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజం

ఖానాపురం/నర్సంపేట, వి90 న్యూస్ మే 11: నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి చారిత్రక మట్టికోట , శివాలయాన్ని కాంగ్రెస్...

హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ: త్వరలో అందుబాటులోకి అత్యాధునిక ట్రామా కేర్ సెంటర్

హుజురాబాద్ ,వి90 న్యూస్,మే 11: హుజూరాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మరో ముందడుగు పడింది. స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో త్వరలోనే అత్యాధునిక...

ప్రజా సంక్షేమం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న కూటమి ప్రభుత్వం: వైవీబీ రాజేంద్ర ప్రసాద్

ఉయ్యూరు, వి90 న్యూస్, మే 11: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, చెప్పిన మాటను చేతల్లో నిరూపిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు...

కొనకనమిట్ల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

కొనకనమిట్ల,వి90 న్యూస్, మే 11: మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని కొనకనమిట్ల మండలాన్ని గతంలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, భవిష్యత్తులోనూ ఈ ప్రాంతాన్ని మరింత ఉన్నత స్థాయికి...

ఇల్లందకుంట పాఠశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు: సైన్స్ ల్యాబ్, సమ్మర్ క్యాంప్‌లను ప్రారంభించిన సర్పంచ్ , తహసీల్దార్

కరీంనగర్ ,ఇల్లందకుంట,వి90 న్యూస్, మే 11: ఇల్లందకుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య - ప్రజా పాలన ప్రగతి...

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరితో సబ్బని వెంకట్ భేటీ: ఇరు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై లోతైన చర్చ

హైదరాబాద్ వి90న్యూస్ మే 10: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరిని సబ్బని వెంకట్ ఈరోజు మర్యాదపూర్వకముగా కలిశారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

అదనపు కట్నం కోసం వివాహితపై వేధింపులు: భర్త, అత్తమామలపై కేసు నమోదు

మడిపల్లి/జమ్మికుంట,వి90 న్యూస్, మే 10: అదనపు కట్నం కోసం ఓ వివాహితను శారీరకంగా, మానసికగా వేధింపులకు గురిచేస్తున్న భర్తతో పాటు మరో ఐదుగురిపై జమ్మికుంట పోలీసులు కేసు...

You may have missed