Raj Kandukuri

భక్తిప్రపత్తుల మధ్య హనుమాన్ జయంతి సంబరాలు: రామదూత ఆశీస్సుల కోసం ముస్తాబైన ఆలయాలు

హనుమాన్ జయంతి సందర్భంగా V90 న్యూస్ ప్రత్యేక కథనం వి90 న్యూస్ డెస్క్, మే 11: త్రేతాయుగంలో అంజనీ పుత్రుడు, కేసరి నందనుడు వాయు దేవుని అంశతో...

ఆరోపణలు వచ్చినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు

కరీంనగర్, వి90న్యూస్, మే 11: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై ఇటీవల వస్తున్న ఆరోపణలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,...

జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని మహిళ మృతి: ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విన్నపం

జమ్మికుంట,వి90 న్యూస్, మే 11: జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో అనారోగ్యంతో స్పృహ తప్పి పడిపోయిన ఓ గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రభుత్వ రైల్వే...

బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలి: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ డిమాండ్

జమ్మికుంట ,వి90 న్యూస్, మే 11: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్

ఎల్కతుర్తి, వి90 న్యూస్, మే 11: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్...

బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి: మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ డిమాండ్

హుస్నాబాద్, వి90 న్యూస్, మే 11: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై...

గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పెనమలూరు, వి90 న్యూస్, మే 11: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. పెనమలూరు మండలం...

కాకతీయుల వారసత్వాన్ని కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజం

ఖానాపురం/నర్సంపేట, వి90 న్యూస్ మే 11: నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి చారిత్రక మట్టికోట , శివాలయాన్ని కాంగ్రెస్...

హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ: త్వరలో అందుబాటులోకి అత్యాధునిక ట్రామా కేర్ సెంటర్

హుజురాబాద్ ,వి90 న్యూస్,మే 11: హుజూరాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మరో ముందడుగు పడింది. స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో త్వరలోనే అత్యాధునిక...

ప్రజా సంక్షేమం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న కూటమి ప్రభుత్వం: వైవీబీ రాజేంద్ర ప్రసాద్

ఉయ్యూరు, వి90 న్యూస్, మే 11: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, చెప్పిన మాటను చేతల్లో నిరూపిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు...

You may have missed