బిఆర్ఎస్, బీజేపీలు దొందు దొందే.. ప్రజలను మోసం చేయడంలో ఇద్దరూ ఒక్కటే: వొడితల ప్రణవ్ ధ్వజం
హుజూరాబాద్,వి90న్యూస్, మే 09: బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకొని, పైకి మాత్రం విమర్శలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్...
