సమిష్టి కృషితో మహానాడును జయప్రదం చేద్దాం: టిడిపి మాచర్ల ఇంచార్జి తాడిశెట్టి మురళీమోహన్
పల్నాడు,మాచర్ల,వి90 న్యూస్,మే 26: :తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేసి మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలని మాచర్ల నియోజకవర్గ టిడిపి పరిశీలకులు,...
