వార్డు సభలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై విస్తృత చర్చ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 08: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, స్థానిక పత్తిదారుల సంఘం ప్రాంగణంలో 7, 22,...
