రేవంత్ రెడ్డి, కేటీఆర్లకు నిరుద్యోగ అవార్డులు ఇవ్వాలి: ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్
న్యూఢిల్లీ,వి90 న్యూస్,జూలై 28: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు....
