Main Story

Editor’s Picks

Trending Story

దేశంలోనే అత్యధిక పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 01: పింఛన్ల పంపిణీలో దేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు కొనియాడారు. బుధవారం...

ఆదాయ సమీకరణే లక్ష్యం: లీకేజీల అరికట్టడానికి ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 01: రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను పక్కాగా సాధించడానికి వీలుగా ఆదాయ సమీకరణపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు....

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన హైదరాబాద్,వి90న్యూస్,జూలై 01: హైదరాబాద్ మహా నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత...

వైద్యరంగంలో ఉస్మానియా సరికొత్త చరిత్ర

ఒకేసారి ఐదు అవయవాల మార్పిడి విజయవంతం వైద్య బృందానికి సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు హైదరాబాద్,వి90న్యూస్,జూలై 01: హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు అసాధారణ ప్రతిభతో...

రైతు, కౌలు రైతు, కూలీ భరోసా నిధులను వెంటనే జమ చేయాలి: తెలంగాణ రైతు సంఘం డిమాండ్

తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చేల్పూరి రాము కరీంనగర్/ఇల్లంతకుంట,వి90 న్యూస్,జూలై 01: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రూ.15,000...

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి: తహసీల్దార్‌కు సీపీఐ వినతి

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, జూలై 01: ఇల్లందకుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన స్థలంలేని నిరుపేద కుటుంబాలకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు...

ఆకుల రాజేందర్ కు మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం ఘన సన్మానం

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, జులై 01: జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ నాయకులు ఆకుల రాజేందర్ ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా...

తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 01: తెలంగాణవ్యాప్తంగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు వర్షాలు కురుస్తుండగా, రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ...

30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా చేశాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 30:తెలంగాణ రాష్ట్రంలో రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం...

యాదగిరిగుట్టలో భూముల కేటాయింపునకు స్పష్టమైన విధానం రూపొందించండి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ,వి90న్యూస్ ,జూన్ 30: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు, సంస్థలకు భూముల కేటాయించడానికి సంబంధించి అత్యంత స్పష్టమైన నిబంధనలతో కూడిన...

You may have missed