Main Story

Editor’s Picks

Trending Story

సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తరలింపుపై మంత్రి శ్రీధర్ బాబు హామీ

- మంత్రికి వినతిపత్రం అందజేసిన నాయకులు. - సానుకూలంగా స్పందించిన మంత్రి,ముఖ్యమంత్రితో చర్చించి తరలింపునకు సహకరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి. హైదరాబాద్ ,మే 2: హుజురాబాద్ పట్టణ...

జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఘనంగా వీడ్కోలు

జమ్మికుంట మే 2 : జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ బదిలీ కావడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. గత రెండు...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

శ్రీ సత్యసాయి జిల్లా పరిగి,మే 2 : ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అక్షరాలా అమలు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ,...

జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్‌కు ఘన సన్మానం: రాములవారి ముత్యాల తలంబ్రాలు అందజేసిన దేవస్థాన చైర్మన్

జమ్మికుంట మే 2: హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చి జమ్మికుంట రూరల్ సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పులి వెంకట్ నీ శ్రీ సీతారామ...

జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున స్వామి

జమ్మికుంట మే 2:పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్‌గా గుట్టల మల్లికార్జున స్వామి శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కమిషనర్ల బదిలీల్లో భాగంగా...

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సీసీ కెమెరాల నిఘా: ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్, మే 2: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో భద్రతను పటిష్టం చేసే దిశగా కీలక అడుగు పడింది. మార్కెట్ ప్రాంగణంలో...

తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్.. ఈ నెలలోనే పెరగనున్న మద్యం ధరలు!

హైదరాబాద్ మే 02 ; తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం చేదువార్త చెప్పేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ...

కీసరలో ఘనంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వ పథకాలు: కాంగ్రెస్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి మే 02 ;మల్కాజిగిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని కీసర డివిజన్‌లో...

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఫీజు చెల్లింపుల్లో 25 శాతం భారీ రాయితీ!

కరీంనగర్ ,జమ్మికుంట ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం...

జమ్మికుంటలో ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’పై అవగాహన సదస్సు: వ్యాపారులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలని అధికారుల పిలుపు

జమ్మికుంట ఏప్రిల్ 30: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్‌లో మెప్మా ఆధ్వర్యంలో గురువారం 'ఉద్యమ్ రిజిస్ట్రేషన్' ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ , అవగాహన కార్యక్రమం...

You may have missed