Main Story

Editor’s Picks

Trending Story

హుజురాబాద్‌లో ఉద్రిక్తత: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం

హుజురాబాద్,V90 NEWS, మే 07: కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన...

బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్.. గీతా భవన్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా? : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్

కరీంనగర్,V90 NEWS, మే 07 : కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతల వైఫల్యంపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర హోం శాఖ...

ఆ హైకోర్టు కేసు టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) హక్కుల కోసమే: మామిడి సోమయ్య స్పష్టీకరణ”

హైదరాబాద్, మే 07: రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలపై తాను హైకోర్టులో వేసిన కేసు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) యూనియన్ కే సంబంధం ఉందని,...

కొత్తపల్లిలో నీటి కష్టాలు: 19వ వార్డులో చుక్క నీరు రాక జనం విలవిల

జమ్మికుంట, మే 06: మే నెల ఎండలు మండుతుండటంతో కొత్తపల్లి గ్రామస్తులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామంలోని బండ ఏరియాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో...

రైతులకు అండగా ఉంటాం.. కంటతడి పెట్టిన బాధితులకు వొడితల ప్రణవ్ భరోసా

జమ్మికుంట మే 06 : జమ్మికుంట మండలం వావిలాల నుండి వంతడుపుల వెళ్ళే రహదారిలో ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి...

వావిలాల శివారులో దగ్ధమైన మొక్కజొన్న పంట: నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్

జమ్మికుంట మే 06: జమ్మికుంట మండలం వావిలాల గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 50 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్నికి...

జనాభా గణన వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవచ్చు: జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి వెల్లడి

జమ్మికుంట మే 06: ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన జనాభా గణన ప్రక్రియలో భాగంగా వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలనుకునే వారికి ఈ నెల 10వ తేదీ వరకు...

కొత్తగూడెం రైల్వే డివిజన్‌ ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు: ఎంపీ వద్దిరాజు వినతిపై స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌

భద్రాద్రి కొత్తగూడెం మే 06: భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) కేంద్రంగా నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రతిపాదన...

జమ్మికుంట కొనుగోలు కేంద్రంలో అన్నదాతల అరిగోస

మొక్కజొన్న కొనుగోళ్ళు వేగవంతం చేయాలి రైతాంగ సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జమ్మికుంట మే 06: అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి...

హుజురాబాద్ మండలం చెల్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరి మృతి

హుజురాబాద్ మే 06: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక హనుమాన్ దేవాలయం ముందు చోటుచేసుకున్న ఈ...

You may have missed