తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్.. ఈ నెలలోనే పెరగనున్న మద్యం ధరలు!
హైదరాబాద్ మే 02 ; తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం చేదువార్త చెప్పేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ...
హైదరాబాద్ మే 02 ; తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం చేదువార్త చెప్పేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ...
పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వ పథకాలు: కాంగ్రెస్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి మే 02 ;మల్కాజిగిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని కీసర డివిజన్లో...
కరీంనగర్ ,జమ్మికుంట ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం...
జమ్మికుంట ఏప్రిల్ 30: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో మెప్మా ఆధ్వర్యంలో గురువారం 'ఉద్యమ్ రిజిస్ట్రేషన్' ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ , అవగాహన కార్యక్రమం...
జమ్మికుంట ఏప్రిల్ 30 : కరీంనగర్ జిల్లా జమ్మికుంట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పులి వెంకట్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ బదిలీ కావడంతో,...
హుజూరాబాద్, ఏప్రిల్ 29:పోలీసు సిబ్బంది సంక్షేమం వసతి సౌకర్యాల మెరుగుదలే లక్ష్యంగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించిన నూతన "అమరవీరుల స్మారక బ్యారక్ సిబ్బంది విశ్రాంతి...
ఇల్లందకుంట, ఏప్రిల్ 29: నేడు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు....
జమ్మికుంట, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, జమ్మికుంట పట్టణంలోని 16వ వార్డులో నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహ...
హైదరాబాద్ ఏప్రిల్ 28 : తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి కొత్త సారథి దొరికారు. రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ను నియమిస్తూ ప్రభుత్వం...
హుస్నాబాద్, సిద్దిపేట ఏప్రిల్ 28:పర్యాటక ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు హుస్నాబాద్ సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణం త్వరలో పర్యాటక మ్యాప్లో మెరిసిపోనుంది. ఇక్కడి ఎల్లమ్మ...