రాజకీయాలు

దేశ, రాష్ట్ర స్థాయి రాజకీయ వార్తలు, రాజకీయ పార్టీల అప్‌డేట్స్ మరియు విశ్లేషణలు.

పేదల సహనాన్ని పరీక్షించొద్దు.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్

జమ్మికుంట,వి90 న్యూస్,మే 26: అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయకుండా పేదల సహనాన్ని పరీక్షించవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి...

తర్లుపాడు మండలంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ సునీత

ప్రకాశం,వి90 న్యూస్,మే 25: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల పరిధిలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ.15 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు...

పండగ వాతావరణంలో క్లస్టర్ వేదికలుగా తెలుగుదేశం మహానాడు: జగన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీనియర్ నేత సోమిరెడ్డి

తిరుపతి,వి90న్యూస్, మే 25: ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మహానాడు ఉత్సవాలను ప్రతి క్లస్టర్ వేదికగా పండగ వాతావరణంలో జరిపేందుకు భారీ...

రావులపాలెంలో క్లస్టర్ మహానాడు పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు: విజయవంతం చేయాలని తెలుగు తమ్ముళ్లకు పిలుపు

కొత్తపేట,వి90 న్యూస్, మే 25: ఈనెల 27, 28 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ మహానాడును ఘనంగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు...

క్లస్టర్ స్థాయి మహానాడును విజయవంతం చేయండి: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపు

కొత్తపేట,వి90 న్యూస్ ,మే 24: ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిలో జరగనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'మహానాడు'ను జయప్రదం చేయాలని కొత్తపేట...

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడిపై మోయలేని భారం: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ మండిపాటు

విజయవాడ, వి90 న్యూస్, మే 24: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పన్నులను భారీగా పెంచి, సామాన్య,...

గోదావరి-కావేరి నదుల అనుసంధానం వెనుక మోదీ, అమిత్ షాల జల వివాద రాజకీయ కుట్ర: రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆరోపణ

రాజమండ్రి,వి90 న్యూస్, మే 24: గోదావరి - కావేరి నదుల అనుసంధానం వెనుక కేంద్రంలోని మోదీ, అమిత్ షా ల బారి రాజకీయ కుట్ర దాగి ఉందని,...

సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్లకు అభినందనలు: కష్టపడిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కుతుందని భరోసా

ఖమ్మం,వి90 న్యూస్,మే 24: స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (SUDA) నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పువ్వాళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబాకు హృదయపూర్వక...

మధిరలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన: అభివృద్ధి పనులపై అధికారులకు కీలక ఆదేశాలు

మధిర,వి90 న్యూస్,మే 24: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా పర్యటించి, వివిధ విభాగాల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల...

బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యునిగా రాజేష్ ఠాకూర్ నియామకం: పార్టీ అగ్రనాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు

జమ్మికుంట,వి90 న్యూస్, మే 22: భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన రాజేష్...